ఏపీలో ఎన్నికల పోలింగ్ జరుగుతుంది . ఒక పక్క అధికారులు ఎక్కడా అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎక్కడికక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు. పోలింగ్ బూతుల వద్ద 144 సెక్షన్ అమలు అవుతుంది. అనంతపురం జిల్లా గుత్తి బాలికోన్నత పాఠశాలలోని 183వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా పోలింగ్ సమయంలో నియోజకవర్గం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UtvqEf
పని చెయ్యని ఈవీఎం... ద్వంసం చేసిన జనసేన అభ్యర్థి... గుప్తా అరెస్ట్.
Related Posts:
మిగిలింది మరో 13 రోజులే : ఏడాది ముందు విడిపోయినట్టు చంద్రబాబు, పార్ట్నర్ పవన్ బిల్డప్హైదరాబాద్ : మరో 13 రోజుల్లో తొలివిడత లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు పాట్లు పడుతున్నారు. వయోజనులన… Read More
అలవాటులో పొరబాటు .. ప్రత్యర్థికి ఓటెయ్యాలని ఖమ్మంలో నామా తడబాటుటిడిపి నుండి టిఆర్ఎస్ పార్టీలో చేరి ఖమ్మం పార్లమెంట్ టికెట్ సంపాదించి టిఆర్ఎస్ పార్టీ నుండి నామా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అ… Read More
సీఎం కేసీఆర్ చొరవ.. నడిచొచ్చిన పట్టా, చెక్కు.. రైతు కుటుంబంలో ఆనందంమంచిర్యాల : రైతు కుటుంబాన్ని వేధిస్తున్న రెవెన్యూ ఉద్యోగులపై వేటు పడింది. సీఎం కేసీఆర్ రంగంలోకి దిగడంతో గంటల వ్యవధిలో బాధితులకు న్యాయం జరిగింది. సోషల్… Read More
కర్ణాటక మంత్రికి ఐటీ శాఖ షాక్, సీఎం సన్నిహితుడు, ఒక్క రోజు ముందే జోస్యం చెప్పిన సీఎం!బెంగళూరు: లోక్ సభ ఎన్నికల జరుగుతున్న సందర్బంలో బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోని 15 ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు సోదాలు ముమ్మరం చేశారు. … Read More
అక్కా, వదిన అంది.. నమ్మకంగా ఉంది.. లక్షలు దోచి పరారైందిహైదరాబాద్ : నమ్మకంగా ఉంది. చుట్టుపక్కలవారిని అక్కా, వదినా అంటూ ఆప్యాయంగా పలకరించింది. ఆ పిలుపు కొంప ముంచుతుందని వారు గ్రహించలేకపోయారు. మొత్తానికి ఆమె … Read More
0 comments:
Post a Comment