గుంటూరు: పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీకి వింత అనుభవం ఎదురైంది. ఓటు వేయడానికి వెళ్లగా..అక్కడి ఈవీఎం మొరాయించింది. సుమారు 20 నిమిషాల పాటు ఈవీఎం పని చేయలేదు. దీనితో కంగారుపడ్డ పోలింగ్ సిబ్బంది..హుటాహుటిన దాన్ని సరిచేశారు. అనంతరం- ద్వివేదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలోని తాడేపల్లి మండలం క్రిస్టియన్ పేట మున్సిపల్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UsLqX2
పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీకి వింత అనుభవం: మొరాయించిన ఈవీఎంలు
Related Posts:
ఆ మార్కెట్లో కొన్న కూరగాయలే ఊరంతా పంచారట... విజయవాడలో మరో కల్లోలంఅది విజయవాడ రాజీవ్ గాంధీ హోల్ సేల్ కూరగాయల మార్కెట్. పండిట్ నెహ్రూ బస్టాండ్ కు అతి సమీపంలో ఉంటుంది. సాధారణ రోజుల్లో అక్కడ నిత్యం వేలాది మంది కూరగాయలు … Read More
ఏపీలో బ్లాక్ వీక్: సగం కరోనా కేసులు వారం రోజుల్లోనే నమోదు: ఆ రెండు జిల్లాల్లో తగ్గుముఖం పట్టినా..అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ విధ్వంసాన్ని సృష్టిస్తోంది. విలయతాండవం చేస్తోంది. ఆరంభంలో పరిమితంగా నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం … Read More
ఉద్ధవ్ పదవిపై కరోనా పంజా: సీఎంగా ఉండేనా..ఊడేనా, కేంద్రం కనికరిస్తేనే...!ముంబై: మహారాష్ట్రలో కరోనావైరస్ కేసులు ఎక్కువైపోతున్నాయి. దేశంలోనే అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర ముందువరసలో ఉంది. ఇక ఆ రాష్ట్ర ముఖ్యమంత్ర… Read More
ఆ రాష్ట్రంలో జూన్ 30 వరకు లాక్డౌన్ పొడిగింపు: జనసమ్మర్థంపై నిషేధం: ఇద్దరు గుమికూడినాలక్నో: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా రెండో దశ లాక్డౌన్ కొనసాగుతోంది. 19 రోజుల రెండోదశ లాక్డౌన్ వచ్చేనెల 3వ తేదీ నాటిక… Read More
కర్నూల్లో కరోనా స్టేజ్ 4 ?- వైసీపీ ఎంపీ కుటుంబంలో ఆరుగురికి పాజిటివ్- నలుగురు డాక్టర్లే..ఏపీలో అత్యధిక కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న కర్నూలు జిల్లాలో మరో సంచలనం చోటు చేసుకుంది. ఇప్పటికే జిల్లాలో 279 కరోనా కేసులు నమోదు కాగా... తాజాగా ఏకంగా… Read More
0 comments:
Post a Comment