లక్నో : బీజేపీ మేనిఫెస్టోపై విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోని అమలుచేయని బీజేపీ మరోటి విడుదల చేసి ప్రజలను మోసం చేస్తోందని బీఎస్పీ అధినాయకురాలు మాయావతి విమర్శించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Kk2zgJ
Tuesday, April 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment