Tuesday, April 9, 2019

పొన్నం సంచలనం : పార్టీ మారనని బాండ్, బీజేపీతో కలువనని రాసివ్వాలని కేసీఆర్‌కు సవాల్

హైదరాబాద్ : కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించారు. లోక్ సభ ఎన్నికల వేళ ప్రజలకు బాండ్ పేపర్ రాసిచ్చారు. తాను పార్టీ మారానని, మారితే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన సోమవారం కరీంనగర్‌లో బాండ్ పేపర్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UFvD6t

Related Posts:

0 comments:

Post a Comment