భోపాల్ : కాంగ్రెస్ పార్టీపై సాధ్వి ప్రఙ్ఞా సింగ్ ఠాకూర్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ, తనను కాంగ్రెస్ పార్టీ వేధిస్తోందని హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలను బెదిరించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్న హింసకు తాను, మోదీ సాక్ష్యమని పేర్కొన్నారు. దేశభక్తులను ఉగ్రవాదులుగా ముద్రవేసే కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధిచెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PACHMz
Saturday, April 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment