ఢిల్లీ : చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ రంజన్ గొగోయ్పై వచ్చిన లైంగిక ఆరోపణల కేసు కీలక మలుపు తిరిగింది. సీజేఐ ఆదేశం మేరకు త్రిసభ్య ధర్మాసనం దీనిపై విచారణ జరపనుంది. జస్టిస్ బోబ్డే అధ్యక్షతన ఏర్పాటు చేసిన ధర్మాసనం ఒక మహిళా న్యాయమూర్తికి అవకాశం కల్పించారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న చీఫ్ జస్టిస్ స్వయంగా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PsOxbF
సీజేఐ లైంగిక వేధింపుల కేసులో కీలక మలుపు!.. జస్టిస్ బోబ్డే నేతృత్వంలో ధర్మాసనం ఏర్పాటు!
Related Posts:
అవినీతి ఐటీ అధికారులపై మరోసారి కేంద్రం కొరడా..ఈ సారి ఇంతమంది ఔట్న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఐటీ డిపార్ట్మెంట్లో అవినీతి చేపలను ఏరివేసే ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా 15 మంది అవినీతి అధికారులను గుర్తించిన కేంద్రం … Read More
కేబినెట్ సెక్రటేరియట్లో ఉద్యోగాలు: డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్కేబినెట్ సెక్రటేరియట్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హ… Read More
మహిళ ప్రాణం తీసిన సోషల్ మీడియా పిచ్చి,స్నేహితుడు పాట పాడలేదని, భర్త, పిల్లలు !బెంగళూరు: సోషల్ మీడియా పచ్చితో యాప్ లో పాట పోస్టు చెయ్యడానికి స్నేహితుడు తనతో కలిసి పాట పాడలేదని ఆవేదనతో మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణ… Read More
ఇళ్లలోనే మద్యం! జగన్ గారూ మిమ్మల్ని ఉరితియ్యాలా?: లోకేష్ సంచలన వ్యాఖ్యలుఅమరావతి: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఇప్పటికే వి… Read More
నిన్న జయగోపాల్ అరెస్ట్.. ఇవాళ ప్లెక్సీ కట్టిన నిందితులకు బెయిల్...చెన్నైలో ప్లెక్సీ పడి సాప్ట్వేర్ ఇంజినీర్ శుభశ్రీ మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆమె మృతికి కారణమైన అన్నాడీఎంకే కోశాధికారి జయగోపాల్ను నిన్న పోలీసులు అద… Read More
0 comments:
Post a Comment