Wednesday, April 24, 2019

సమీక్షలు జరిపి తీరతానని మంత్రి సోమిరెడ్డి సవాల్.. అడ్డుకుంటే సుప్రీం కోర్టుకెళతారట

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షలపై రగడ జరుగుతున్న వేళ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సమీక్షలు జరిపి తీరుతానని , ఎవరైనా అడ్డు వస్తే అప్పుడు చెప్తానని ఆయన అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులపై చంద్రబాబు సమీక్షలు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కేంద్రప్రభుత్వం సమీక్షలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vlKa8V

Related Posts:

0 comments:

Post a Comment