అరుణాచల్ ప్రదేశ్: ఈశాన్య భారతంలో భూమి కంపించింది. అరుణాచల్ ప్రదేశ్లో బుధవారం తెల్లవారు జామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. తెల్లవారుజామున 1.45 గంటలకు భూమి కపించింది. అరుణాచల్ ప్రదేశ్లో భూకంపం సంభవించడంతో దీని ప్రభావం అస్సాం, చైనా సరిహద్దులు, టిబెట్, మయన్మార్లలో కనిపించింది. అలాంగ్కు ఆగ్నేయ దిశలో 40 కిలోమీటర్ల
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vkCbsM
అరుణాచల్ ప్రదేశ్లో భూకంపం: రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు
Related Posts:
దిశ నిందితులను చంపినట్టే హాజీపూర్ సైకో శ్రీనివాసరెడ్డిని చంపాలని డిమాండ్.. గవర్నర్ కు వినతిపత్రంహాజీపూర్ మారణ కాండ .. అభం శుభం తెలియని బాలికలను దారుణంగా రేప్ చేసి హతమార్చిన ఘటనలు ఎవరూ మర్చిపోలేని దారుణం. ఇక సైకో కిల్లర్ శ్రీనివాస్రెడ్డి , అతను చ… Read More
ఆరోగ్యానికి సారా హానికరం .. ఆంధ్రరాష్ట్రానికి నారా హానికరం అన్న ఎమ్మెల్యే విడదల రజినీగత ప్రభుత్వ హయాంలో ఏపీలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరిగాయని చంద్రబాబు నాయుడు పాలనలో మద్యం వల్ల పల్లెలు కన్నీరు పెట్టాయని ఎక్సైజ్ చట్టం సవరణ బిల్లుప… Read More
బరిలో దిగిన కాంగ్రెస్: ప్రియాంకా గాంధీ మౌనపోరాటం: ఇండియా గేట్ వద్ద.. !న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా కొద్దిరోజులుగా దేశ రాజధానిలో కొనసాగుతున్న నిరసన ప్రదర్శనలకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) మద్దతు ప్రకట… Read More
పౌరసత్వ సవరణ చట్టంతో ఎవరికీ హానీ కలగదు.. సంయమనం పాటించాలి: ప్రధాని మోడీఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ స్పందించారు. పౌరసత్వ సవరణ బిల్లుపై ఆందోళనలు దురదృష్టకరమని అన్నార… Read More
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా టెక్నీషియన్, డ్రాట్స్ మ్యాన్ పోస్టులను భర… Read More
0 comments:
Post a Comment