Thursday, April 11, 2019

దేశవ్యాప్తంగా ప్రారంభమైన తొలివిడత పోలింగ్

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 91 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. తెలంగాణలో 17ఎంపీ స్థానాలకు .. ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్ సభ, 175 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎండాకాలం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Uv39Nt

0 comments:

Post a Comment