అమరావతి: ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఉపయోనించుకోవడానికి వీలుగా ఎన్నికల కమిషన్ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వరకు వెళ్లలేని దివ్యంగుల కోసం ఉచిత రవాణా వసతిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎంపిక చేసిన కొన్ని గ్రామాలు, మండల కేంద్రాల్లో ఆటోలు, ఇతర వాహనాల వసతిని కల్పించారు. ఉచిత వాహన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G4jG0T
Thursday, April 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment