ఏపీలో పోలింగ్ ప్రారంభమైంది . ప్రతి జిల్లాలోనూ పోలింగ్ పర్సంజేట్ పెంచటం కోసం అధికారులు చాలా ప్రయత్నం చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె. నివాస్ వినూత్నప్రచారంతో ప్రజలకు చేరువయ్యారు . ఓటర్లలో చైతన్యం పెంపొందించే దిశగా ఆయన ఎన్నికల ఆహ్వాన పత్రికను రూపొందించారు. ఇక పోలింగ్ ను ఓ శుభకార్యంగా అందులో పేర్కొన్న ఆయన పోలింగ్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G52TdT
Thursday, April 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment