భోపాల్ : కాంగ్రెస్ పార్టీపై సాధ్వి ప్రఙ్ఞా సింగ్ ఠాకూర్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ, తనను కాంగ్రెస్ పార్టీ వేధిస్తోందని హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలను బెదిరించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్న హింసకు తాను, మోదీ సాక్ష్యమని పేర్కొన్నారు. దేశభక్తులను ఉగ్రవాదులుగా ముద్రవేసే కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధిచెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UIent6
మోదీనే కాదు తనను కూడా కాంగ్రెస్ వేధించింది : సాద్వి
Related Posts:
కంటైన్మెంట్ జోన్లోకి తిరుమల పుణ్యక్షేత్రం... 80 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్...తిరుపతిలో పట్టణంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పుణ్య క్షేత్రం తిరుమలను 'కంటైన్మెంట్ జోన్'గ… Read More
వైసీపీ వంటి పార్టీలను చాలాచూశాం: ఎగిరెగిరి పడొద్దు: మోడీ కోసం అర్రులు: సాయిరెడ్డిపై ఫైర్అమరావతి: భారతీయ జనతా పార్టీపై వరుసగా విమర్శలను చేస్తూ వస్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి ప… Read More
మద్యం అక్రమ రవాణాపై ఏపీ ఉక్కుపాదం .. అలా దొరికితే 8 ఏళ్ళ జైలు శిక్ష పడేలా గెజిట్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం నియంత్రణకు వేగంగా అడుగులు వేస్తోంది. మద్యం అక్రమంగా తరలిస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని చట్టాలను మరింత కఠినతరం చేస్త… Read More
ఏపీలో కరోనాపై పోరుకు మరో అస్త్రం- రంగంలోకి సంజీవని బస్సులు- మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్...కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ ప్రభుత్వం దూసుకుపోతోంది.. కరోనా నివారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ఇప్పటివరకూ రా… Read More
కరోనా కలకలం: నలువైపులా నిర్లక్ష్యం! హైదరాబాదీల బాధలు ఎవరికీ పట్టవా?హైదరాబాద్: తెలంగాణలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలో కేసుల నమోదు మరింత ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో హైదరాబ… Read More
0 comments:
Post a Comment