భోపాల్ : కాంగ్రెస్ పార్టీపై సాధ్వి ప్రఙ్ఞా సింగ్ ఠాకూర్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ, తనను కాంగ్రెస్ పార్టీ వేధిస్తోందని హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలను బెదిరించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్న హింసకు తాను, మోదీ సాక్ష్యమని పేర్కొన్నారు. దేశభక్తులను ఉగ్రవాదులుగా ముద్రవేసే కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధిచెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UIent6
మోదీనే కాదు తనను కూడా కాంగ్రెస్ వేధించింది : సాద్వి
Related Posts:
జీఎన్ రావు కమిటీ సూచనలు ఇవే...విశాఖలోనే సెక్రటేరియట్...సమ్మర్ అసెంబ్లీఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయానికి తగ్గట్టుగానే నివేదిక ఇచ్చామని జీఎన్ రావు కమిటీ తెలిపింది. కాగా రాష్ట్రంలో అభివృద్ది వికేంద్రికరణ జరగాల్సిన అవసరం ఉంద… Read More
ఎయిరిండియాలో ఉద్యోగాలు: మేనేజర్ ఉద్యోగాలతో పాటు పలు పోస్టులకు నోటిఫికేషన్ఎయిరిండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా చీఫ్ ఆఫ్ ఫినాన్స్, డిప్యూటీ మేనేజర్, ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్,… Read More
మేడారం, వేయిస్తంభాల గుడి, బతుకమ్మలతో శకటం, రిపబ్లిక్ డేకు తెలంగాణ శకటం, రెండోసారి...గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాజ్పథ్ వద్ద శకటాలు ప్రదర్శిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక 2015లో బోనాలు రూపకాన్ని ప్రదర్శించారు. నాలుగ… Read More
ముషారఫ్, శవాన్ని కూడ వదలద్దు... మూడు రోజులు పార్లమెంట్ ముందు చౌరస్తాలో వేలాడదీయండి.... !పాకిస్తాన్ చరిత్రలో ఏ నాయకుడికి విధించని శిక్షను పాక్ మాజీ ప్రధాని , ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్కు ఆదేశ ప్రత్యేక కోర్టు విధించి సంచలనం సృష్టించిన విషయ… Read More
విదేశాల్లో ఉద్యోగం, బిడ్డ నాకు పుట్టిందని గ్యారంటీ లేదు, మహిళా ఇంజనీరు షాక్, భర్త ఇంటి ముందే!చెన్నై: నాతో కాపురం చేసినందుకే నీకు ఈ బిడ్డ పుట్టిందని గ్యారెంటీ లేదని, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అంటూ విదేశాల్లో ఉన్న భర్త తేల్చి చెప్పడంతో భార్య … Read More
0 comments:
Post a Comment