తిరుపతి : ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘాన్ని తాము పట్టలేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కానీ ఈసీ అవలంభించిన విధానాలను ఎత్తిచూపామని పేర్కొన్నారు. న్యాయం అనుకున్నప్పుడు రాజీలేని పోరాటం చేశానని గుర్తుచేశారు. రాష్ట్రంలోనే కాదు జాతీయస్థాయిలో అన్యాయం జరిగిన పోరాటం చేశానని తెలిపారాయన. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతిలో ఏర్పాటుచేసిన రక్తనిధి కేంద్రాన్ని ఆయన శనివారం ప్రారంభించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Plm6wg
మోదీ కోసం కాదు .. దేశం కోసం పనిచేయండి : ఈసీకి చంద్రబాబు సూచన
Related Posts:
చంద్రబాబు కోసం నిమ్మగడ్డ పిచ్చి పీక్స్ కి, ఏ అధికారి పని చెయ్యరు : ఎస్ఈసీకి వైసీపీ మంత్రుల కౌంటర్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ మరోమారు కాక రేపుతోంది. రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన నోటిఫికేషన్ పై వైసిపి… Read More
Union Budget 2021: వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగస్తులకు బడ్జెట్లో గుడ్ న్యూస్..?రానున్న బడ్జెట్లో వర్క్ ఫ్రమ్ హోం చేసే వేతన ఉద్యోగస్తులకు ప్రభుత్వం కాస్త ఊరట కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనావైరస్తో దేశం లాక్డౌన్లోకి వె… Read More
Union Budget 2021: సామాన్యుడి బడ్జెట్గా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?మరి కొద్ది రోజుల్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతోందని చెప్పగానే ముందుగా సా… Read More
గోల్ఫ్ ఆడుతున్నప్పుడు డోనల్డ్ ట్రంప్పై దాడి చేస్తామని హెచ్చరించిన ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమైనీగత ఏడాది ఇరాన్ మిలటరీ కమాండర్, మేజర్ జనరల్ కాసిం సులేమానీ హత్యకు ప్రతీకారంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్పై దాడి చేయాలంటూ పిలుపునిచ్చిన ఒక… Read More
ఎవరి ప్రాపకం కోసం ఎన్నికలు .. ఎస్ఈసీ నిమ్మగడ్డపై విరుచుకుపడిన స్పీకర్ తమ్మినేని సీతారాంఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడం పెద్ద దుమారంగా మారింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమే… Read More
0 comments:
Post a Comment