హైదరాబాద్: తెలంగాణ రైతన్నకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. మండువేసవిలో కురిసిన అకాల వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పంటలకు భారీగా నష్టం కలిగించాయి. ఖమ్మం, సిద్దిపేట, నాగర్కర్నూల్, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, కుమురంభీం ఆసిఫాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వానలు పడటంతో రైతులు బెంబేలెత్తిపోయారు. కొన్నిచోట్ల కరెంటు స్తంభాలు నేలకూలాయి. ఇంటి పైకప్పులు దెబ్బతిన్నాయి. పలు జిల్లాల్లో వాగులు పొంగి ప్రవహించాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UNjYTK
గోస మీద గోస..! రైతన్న పంట ఆసాంతం నేలమట్లం..!!
Related Posts:
వద్దంటే వద్దు... ఇద్దరు సీఎంలకు ఏపీ,తెలంగాణ విద్యార్థుల డిమాండ్..కరోనా వైరస్ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సవరం పరీక్షలను రద్దు చేసి తమను నేరుగా ప్రమోట్ చేయాలంటూ తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ప్రభుత్వాలను డిమాండ్ చేస్… Read More
మన్సాన్ వివాదంపై సంచైత సంచలనం.. తండ్రి చితి ఆరకముందే.. ఆ ఇద్దరూ కలిసి చేశారంటూ..విజయనగరం జిల్లా కేంద్రంగా పనిచేసే ప్రఖ్యాత 'మహారాజా అలోక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(మన్సాన్) ట్రస్ట్'పై నెలకొన్న వివాదం మరో మలుపుతిరిగిం… Read More
తెలంగాణలో ఒక్కరోజులో భారీగా పెరిగిన కరోనా కేసులు, 3వేలకుపైగా, ఏడుగురు మృతిహైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. బుధవారం ఒక్కరోజే 129 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వీటి… Read More
అమానుషం : కన్నబిడ్డపై తండ్రి అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక..తమిళనాడులో దారుణం జరిగింది. కన్నబిడ్డను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే కాటేశాడు. కామంతో కళ్లు మూసుకుపోయి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల ఆ… Read More
ఆ ఏనుగు మృతికి కారణమైనవారి సమాచారం ఇస్తే క్యాష్ ప్రైజ్, ఎంతో తెలుసా..?హైదరాబాదు: మనిషిని నమ్మిన ఆ ఏనుగు మోసపోయింది. ఆహారం ఎరవేసి దాని ప్రాణాలు తీశాడు కర్కశకుడు. ఈ ఘటన ఇటు దేశాన్నే కాదు అటు ప్రపంచదేశాల్లో కూడా సంచలనం సృష్… Read More
0 comments:
Post a Comment