బీసీ జనాభా తోపాటు ,ఓట్ల లెక్కింపు పై హైకోర్టు, తెలంగాణ ప్రభుత్వంపై సిరియస్ అయింది, కోర్టు ఆదేశాలను అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వం పై చర్యలు చేపడతామని హెచ్చరించింది. కోర్టు ఆదేశాలను అమలు చేయని ప్రభుత్వం పై బీసీ సంక్షేమ సంఘం దిక్కార పిటిషన్ దాఖలు చేసింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gm9hh6
Saturday, April 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment