Sunday, April 14, 2019

ఆర్జేడీ, జేడీయూ మధ్య మాటల తూటాలు.. బీహార్‌లో రంజుగా మారిన రాజకీయాలు

పాట్నా : బీహార్‌లో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఆర్జేడీ, జేడీఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన రెండు పార్టీలు ఆ తర్వాతి పరిణామాలతో పొత్తుకు స్వస్తి పలికాయి. అప్పట్లో కూటమి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్‌పై తాజాగా ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ సతీమణి రబ్రీదేవి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UgmPzq

Related Posts:

0 comments:

Post a Comment