హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ ప్రస్థానంలో మరో మైలురాయి. సౌండ్, ఎయిర్ పొల్యూషన్ లేని ఎలక్ట్రిక్ బస్సులు.. ఇప్పటికే హైదరాబాద్ రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు నడిచే 40 బస్సులు ఇదివరకే ప్రయాణీకులకు సేవలు అందిస్తున్నాయి. మియాపూర్, కంటోన్మెంట్ డిపోల నుంచి రన్ అవుతున్నాయి. మరో 60 బస్సులు నడిపేందుకు ప్లాన్ చేస్తున్నారు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZaP7z9
Sunday, April 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment