Friday, April 19, 2019

రాహుల్ తో క‌లిసి బాబు : ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం క‌ల‌యిక : ఏపిలో మాత్రం వేర్వేరు దారులు..!

మ‌రోసారి కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో..చంద్ర‌బాబు క‌లుస్తున్నారు. క‌ర్నాట‌క‌లో జెడిఎస్‌కు మ‌ద్ద‌తుగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఇద్ద‌రూ పొల్గొంటున్నారు. తెలంగాణ ఎన్నిక‌ల్లో క‌లిసి ప్ర‌చారం చేసిన ఇద్ద‌రు నేత‌లు అక్క‌డ వ్య‌తిరేక ఫ‌లితాలు పొందారు. ఏపిలో వేర్వేరుగా పోటీ చేసిన ఒక‌రిపై మ‌రొక‌రు ఎక్క‌డా విమ‌ర్శ‌లు చేసుకోలేదు. ఇక‌, ఇప్పుడు మ‌రోసారి ఇద్ద‌రు క‌లిసి ప్ర‌చారం చేస్తుండ‌టంతో..ఈ సారైనా సానుకూల ఫ‌లితాలు సాధిస్తారా..

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gl3Ajw

Related Posts:

0 comments:

Post a Comment