Friday, April 12, 2019

టీడీపీ కార్యకర్తల దాడి: ఆసుపత్రి పాలైన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి

చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని పూతలపట్టులో దారుణ ఘటన చోటు చేసుకుంది. రిగ్గింగ్ ను అడ్డుకున్నారనే ఆగ్రహంతో కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబును అపహరించారు. కొన్ని గంటల పాటు ఆయనను కారులో తిప్పారు. తీవ్రంగా కొట్టారు. టీడీపీ కార్యకర్తలు కొట్టిన దెబ్బలకు స్పృహ తప్పిన ఆయనను ఆసుపత్రికి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X6RIIB

0 comments:

Post a Comment