న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. సార్వత్రిక ఎన్నికల కంటే కొద్దిరోజుల ముందు పుల్వామాలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ చేసిన దాడితో ప్రధాని మోదీకి కలిసొచ్చిందని పేర్కొన్నారు. 40 మంది భారత జవాన్ల వీరమరణం .. ప్రధాని మోదీకి మేలుచేసిందని గుర్తుచేశారు. ఈ మేరకు గురువారం ట్వీట్ చేశారు కేజ్రీవాల్.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IeowMm
Friday, April 12, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment