తెలంగాణ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండడంతోనే తక్కువ శాతం ఓటింగ్ నమోదైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. కాగా కల్వకుంట్ల కుటుంభానికి పార్లమెంట్ ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగల్చనున్నాయని అన్నారు. కాగా రెండు రాష్ట్రాల్లో ఉన్న చంద్రులకు ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారని చెప్పారు. ఎన్నికల తర్వాత టీడీపీ గల్లంతవుతుందని చెప్పిన ఆయన ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IdFyuf
ముందుంది మొసళ్ల పండుగ , వ్యతిరేకత వల్లే తక్కువ శాతం ఓటింగ్ : లక్ష్మణ్
Related Posts:
కూలిన సభావేదిక.. ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి తప్పిన పెను ప్రమాదంవిజయనగరం: డిప్యూటీ ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆమె సొంత జిల్లా విజయన… Read More
\"వాయు\"గడం గడవలేదు: వచ్చేవారంలో గుజరాత్ను తాకనున్న తుఫానుగుజరాత్ : గుజరాత్కు బ్యాడ్ న్యూస్. దిశ మార్చుకుని వెళ్లిందనుకున్న 'వాయు' తుఫాను తిరిగి అదే రాష్ట్రంపై పంజా విసిరేందుకు కదులుతోంది. అదేదో గుజరాత్పై ప… Read More
ఎస్సీవోలో ఇమ్రాన్ ఖాన్ తీరుపై మండిపడుతున్న నెటిజన్లు.. వీడీయోఎస్సీఓ సమావేశంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యవహరించిన తీరుపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెటర్ నుండి రాజకీయా నాయకుడిగా ఎదిగిన ఇమ్రా… Read More
అధ్యక్షా...సభ్యుల సంగతి తర్వాత..! ముందు మీరు మారాలంటున్న ఫాన్స్..!అమరావతి/హైదరాబాద్ : రాజకీయాల్లో సాధారణ నాయకుడిగా ఉన్నప్పుడు అవసరాన్నిబట్టి కాస్తంత దూకుడుగా ఉండాలి. స్థాయి పెరిగినప్పుడు హుందాగా వ్యవహరించాలి. వేశ భాష… Read More
లోకేష్ ఇలా సర్దుకుపోవాల్సిందేనా .. ఆ కల తీరాలంటే మరో ఐదేళ్ళు ఆగాల్సిందేనామాజీ ఐటీ శాఖ మంత్రి, టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎమ్మెల్యేగా గెలుస్తానని కలలు కన్నారు . ఇక కాబోయే ముఖ్యమంత్రి అని టీడీపీ సైతం ప్రచారం చేసింది… Read More
0 comments:
Post a Comment