చండీగఢ్: తనకు టికెట్ ఇవ్వకుండా బీజేపీ గోవధకు పాల్పడిందని ధ్వజమెత్తారు కేంద్రమంత్రి విజయ్ సంప్ల. పంజాబ్లోని హోషియాపూర్ నియోజకవర్గం నుంచి సంప్ల టికెట్ ఆశించారు. సంప్ల ఆశలపై నీళ్లు చల్లుతూ హోషియాపూర్ నియోజకవర్గం టికెట్ను ఫగ్వారా ఎమ్మెల్యే సోమ్ప్రకాష్కు కేటాయించింది. దీంతో ట్విటర్పై సంప్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా బాధగా ఉందని చెప్పిన సంప్ల తనకు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IFpEcm
నాకు టికెట్ ఇవ్వకుండా బీజేపీ గోవధకు పాల్పడింది: కేంద్రమంత్రి
Related Posts:
సిమెంట్ లారీలో నోట్ల కట్టలుఅమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటల ముందు- ఎన్నికల సిబ్బంది, పోలీసులు పెద్ద మొత్తంలో నోట్ల కట్టలను స్వాధీనం చేసుకోవడం కలకలం … Read More
24 నెలల జైలు శిక్ష ఓ లెక్క కాదు: లాలూకు బెయిల్ తిరస్కరించిన సుప్రీంకోర్టున్యూఢిల్లీ: దాణా స్కామ్లో శిక్ష అనుభవిస్తున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించిం… Read More
కేరళ 10తరగతి విద్యార్థిని ఎందుకు గుర్రంపై పరీక్షకు వెళ్లింది ?కేరళ 10th క్లాస్ విద్యార్థిని పరీక్షలు రాసేందుకు గుర్రపు స్వారీ చేస్తూ వెళ్లిన వీడియో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే ,అయితే ఆమే గుర్రపు స్వారీ చేస్తు … Read More
ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలింగ్ శాతంపై ఆందోళన..వలస పోయిన వారు ఓట్లు వేసేందుకు వస్తారా ?తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్నదాతలను కుదేలు చేసింది. గ్రామాలకు గ్రామాలనే ఖాళీ చేసి వెళ్ళిపోయేలా చేసింది. కరవు రక్కసి కరాళ నృత… Read More
ముఖ్యమంత్రి, మాజీ సీఎం, మంత్రులు మీద ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన ఐటీ శాఖ, అంతే!బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మంత్రి డీకే. శివకుమార్, కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్, పలువుర… Read More
0 comments:
Post a Comment