చండీగఢ్: తనకు టికెట్ ఇవ్వకుండా బీజేపీ గోవధకు పాల్పడిందని ధ్వజమెత్తారు కేంద్రమంత్రి విజయ్ సంప్ల. పంజాబ్లోని హోషియాపూర్ నియోజకవర్గం నుంచి సంప్ల టికెట్ ఆశించారు. సంప్ల ఆశలపై నీళ్లు చల్లుతూ హోషియాపూర్ నియోజకవర్గం టికెట్ను ఫగ్వారా ఎమ్మెల్యే సోమ్ప్రకాష్కు కేటాయించింది. దీంతో ట్విటర్పై సంప్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా బాధగా ఉందని చెప్పిన సంప్ల తనకు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IFpEcm
నాకు టికెట్ ఇవ్వకుండా బీజేపీ గోవధకు పాల్పడింది: కేంద్రమంత్రి
Related Posts:
పవన్ రాజకీయంగా ఓడినా..అక్కడ మెగా బ్రదర్స్ అంటే : వారిని మించిపోయేలా.. ఈ సీన్ చూస్తే..!ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో జనసేన అధినేత రెండు అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేసారు. గాజువాక తో పాటుగా సొంత జిల్లా పశ్చిమ గోదావరిలోని భీమవరం ను… Read More
ఎర్ర-గులాబీలు ఏకం అయ్యేనా...? హుజూర్ నగర్ ఉపపోరులో సరికొత్త సమీకరణాలు..!!హైదరాబాద్ : హుజూర్నగర్ ఉప ఎన్నిక కోసం నామినేషన్ల పర్వం ముగిసింది. ఎన్నిక రసవత్తరంగా మారబోతోంది. దాదాపు 120 నామినేషన్లు దాఖలైనట్టు తెలుస్తోంది… Read More
జూమ్ ఇండియా: ఇలాంటి వారికోసమే ఈ టాలెంట్ హంట్, జాబ్ ఫెయిర్జాతీయ స్థాయి టాలెంట్ హంట్ - జూమ్ ఇండియా కార్యక్రమానికి ఒడిషా ప్రభుత్వం నేతృత్వంలోని ఎస్ఎస్ఈపీడీ శాఖ, కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలోని ఎమ్ఎస్జేఈలు సహకరిస… Read More
బస్లో ఆర్డీఎక్స్ సరఫరా చేసిన ఉగ్రవాదులు...జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదుల అణిచివేతకు అత్యంత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా.. ఉగ్రమూకలు మాత్రం తమపని తాము చాపకిందనీరులా చేసుకుపోతున్నారు. గత నెల రోజ… Read More
\"సైరా\" ప్రత్యేక షోల వ్యవహారం: జగన్ ప్రభుత్వంలో ఏం చర్చ జరిగింది: ఏం తేల్చారు..!సైరా.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న చిత్రం. మెగా ఫ్యాన్స్ తో పాటుగా సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్త… Read More
0 comments:
Post a Comment