Wednesday, April 24, 2019

టిక్ టాక్ నిషేధంపై మద్రాస్ హైకోర్టు విచారణ..మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే ఛాన్స్..

ఢిల్లీ : చైనీస్ యాప్ టిక్ టాక్ నిషేధంపై మద్రాస్ హైకోర్టు ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిషేధం కొనసాగించాలా వద్దా అనే అంశంపై న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది. సోమవారం ఈ అంశంపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం టిక్ టాక్ నిషేధంపై మద్రాస్ హైకోర్టు వైఖరేంటో స్పష్టం చేయాలని స్పష్టం చేసింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XDd9Bl

Related Posts:

0 comments:

Post a Comment