అమరావతి : ఏపీలో సీఎం చంద్రబాబు, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం తీరు ఐఏఎస్లకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ అంశాలపై సమీక్షలకు రావాలనడం, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం మాత్రం అందుకు అంగీకరించకపోవడం వారిని ఇబ్బందుల్లో పడేసింది. ఈ క్రమంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న నెల రోజుల్లో ఏం చేయాలన్న దానిపై అధికారులకు అర్థం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XGlqEq
సీఎం రమ్మంటాడు. సీఎస్ వద్దంటాడు: ఏపీలో ఐఏఎస్ల పరిస్థితిపై మీ కామెంట్ ఏంటి?
Related Posts:
12 సంవత్సరాల్లోనే గవర్నర్గా తమిళిసై సౌందర్రాజన్ ....! మహిళా గవర్నర్ రాజకీయ ప్రస్థానంతెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళ గవర్నర్ గా తమిళనాడుకు చెందిన డా.తమిళ్సై సౌందర్రాజన్ నియమింపబడ్డారు. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయని రా… Read More
ఏడుకొండలపై ఏసుమందిరాలు: దుష్ప్రచారం చేసిన వ్యక్తిపై కేసు నమోదుతిరుపతి: పరమ పవిత్రమైన తిరుమల గిరుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్చిల నిర్మాణానికి అనుమతి ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వ్య… Read More
వీడియో: నల్లమల అడవుల్లో పోలీసు జీపెక్కిన గ్రామ సచివాలయ పరీక్ష అభ్యర్థులు!కర్నూలు: కర్నూలు జిల్లా పోలీసులు మానవత్వాన్ని ప్రదర్శించారు. కొందరు అభ్యర్థుల ఉజ్వల భవిష్యత్తును కాపాడగలిగారు. పోలీసులు సకాలంలో స్పందించలేకపోయి ఉంటే ఆ… Read More
చక్రం తిప్పిన అవంతి: టీడీపీకి గుడ్ బై: వైసీపీలోకి అడారి కుటుంబం ఎంట్రీ!విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి ఊహించిన దెబ్బ తగిలింది. దాదాపు 22 సంవత్సరాల పాటు తెలుగుదేశంలో కొనసాగిన అడారి కుటుంబం.. పార్టీకి గుడ్ బై చ… Read More
నేను అంత సులువుగా చావను : విద్యుత్ షాక్గురైన పాక్ మంత్రిభారత దేశం తనను చనిపోవాయలని కోరుకుందని అయితే భారత్ ఆశించినట్టుగా తాను అంత ఈజీగా చనిపోనని పాకిస్థాన్ రైల్వే మంత్రి షేక్ రశీద్ వ్యాఖ్యానించారు. శుక్రవార… Read More
0 comments:
Post a Comment