తెలంగాణా రాష్ట్రంలో గత రెండు అసెంబ్లీ ఎన్నికల నుండి టీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్ధి పార్టీలను ఖాళీ చేసే పనిలో పడింది. 2014 ఎన్నికల సమయంలో టీడీపీని దెబ్బ కొడితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీని టార్గెట్ చేసుకున్నారు సీఎం కేసీఆర్ . కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచినా ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫర్ ఇచ్చి మరీ కారెక్కించుకుంటున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DwD4D7
Tuesday, April 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment