అహ్మదాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అహ్మదాబాద్లోని రనిప్ పోలింగ్ బూత్లో ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన గుజరాత్లో ఓటు హక్కు వినియోగించుకుని తన కర్తవ్యాన్ని పూర్తి చేసినట్లు చెప్పారు. ఓటు వేసిన అనంతరం కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించినంత ఆనందం కలిగిందని మోడీ చెప్పారు. భారత ఓటర్లు విజ్ఞత కలవారని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W1LY2A
ఓటు వేసిన ప్రధాని మోడీ
Related Posts:
ఇక..100 కోట్లు దాటితే న్యాయ సమీక్ష: జస్టిస్ శివశంకర్ రావుకు బాధ్యతలు: నోటిఫికేషన్ జారీ..!!అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన కీలక నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో టెండర్ల జారీ ప్రక్రియలో అవినీతి జరిగిందని ప్రభ… Read More
చింతమనేనికి 25వరకు రిమాండ్: వైద్య పరీక్షలు..తరలింపు..!!టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టు ఈ నెల 25వరకు రిమాండ్ విధించింది. అట్రాసిటీ కేసుల్లో ఉన్న చింతమనేని 12 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. త… Read More
ఏనుగుల అందాల పోటీల్లో అపశ్రుతి.. ఓ ఏనుగు రచ్చ.. 18 మందికి గాయాలు..! (వీడియో)కొలంబో : శ్రీలంకలో ప్రతి సంవత్సరం ఏనుగుల అందాల పోటీలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. బౌద్ధ మతస్తులు నిర్వహించే ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగిస… Read More
కొత్త ట్రాఫిక్ చట్టం ఆదాయ పథకం కాదు... గుజరాత్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన గడ్కరీకొత్త ట్రాఫిక్ చట్టం ఆదాయం కోసం తీసుకువచ్చిన పథకం కాదని, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గతంలో ప్రమాదాల వల్ల సుమారు 1,50,000 మంది చనిపోయారని తెలిప… Read More
యాపిల్ ఆఫర్ : ఐఫోన్ 11 విడుదల...పాత ఐఫోన్ మోడల్స్ ధర భారీగా తగ్గింపున్యూఢిల్లీ: ఐఫోన్... అది ఏ మోడల్ అయినా సరే చేతిలో ఉంటే అదొక స్టేటస్ సింబల్గా ఫీలవుతారు. తాజాగా యాపిల్ నుంచి ఐఫోన్ 11 సిరీస్ లాంచ్ అయ్యింది. దీంతో కొన… Read More
0 comments:
Post a Comment