Sunday, March 3, 2019

పవన్ కళ్యాణ్ పార్టీని ఎలా నడుపుతున్నారో తెలుసా? మోడీ మాటలు గుర్తు చేసిన జనసేన

చిత్తూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించారు. మదనపల్లె, పుంగనూరు, పలమనేరు తదితర ప్రాంతాల్లో రోడ్డు షో నిర్వహించారు. అనంతరం చిత్తూరులోని గాంధీ కూడలి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తన పార్టీ నుంచి ఎక్కువ మందికి కొత్త వారికి అవకాశమిస్తానని తేల్చి చెప్పారు. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2INCuGb

Related Posts:

0 comments:

Post a Comment