Tuesday, April 30, 2019

ఏకగ్రీవంలో ఇంత కథ ఉందా?.. 10 లక్షల బేరం.. కాంగ్రెస్ అభ్యర్థి క్యాష్ ప్రూఫ్

హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికల వేళ అధికార పార్టీ పంట పండింది. 2,130 సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవం చేసుకుంది. తాజాగా పరిషత్ ఎన్నికల్లోనూ ఏకగ్రీవం కోసం పావులు కదుపుతోంది. అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఆ క్రమంలో తొలివిడత ఎన్నికల్లో భాగంగా 2 జడ్పీ స్థానాలను, 28 ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేసుకుని బోణీ కొట్టింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DBHV60

Related Posts:

0 comments:

Post a Comment