Friday, April 26, 2019

షాకింగ్ : రైలుపైకి ఎక్కి.. హై టెన్షన్ విద్యుత్ తీగలు తాకి.. యువకుడి ఆత్మహత్య

కర్ణాటక : బెంగళూరు మేజిస్టిక్ రైల్వే స్టేషన్ లో విషాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న రైలుపైకి ఎక్కి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ యువకుడు పెద్దగా అరుస్తూ పరుగులు తీయడంతో.. అక్కడున్న ప్రయాణీకులు ఏం జరుగుతుందో తెలియక టెన్షన్ పడ్డారు. చివరకు అతడు రైలుపైకి ఎక్కి హై టెన్షన్ విద్యుత్ తీగలు తాకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంటర్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VrrPpF

Related Posts:

0 comments:

Post a Comment