కర్ణాటక : బెంగళూరు మేజిస్టిక్ రైల్వే స్టేషన్ లో విషాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న రైలుపైకి ఎక్కి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ యువకుడు పెద్దగా అరుస్తూ పరుగులు తీయడంతో.. అక్కడున్న ప్రయాణీకులు ఏం జరుగుతుందో తెలియక టెన్షన్ పడ్డారు. చివరకు అతడు రైలుపైకి ఎక్కి హై టెన్షన్ విద్యుత్ తీగలు తాకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంటర్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VrrPpF
షాకింగ్ : రైలుపైకి ఎక్కి.. హై టెన్షన్ విద్యుత్ తీగలు తాకి.. యువకుడి ఆత్మహత్య
Related Posts:
రేపు మరోసారి రామతీర్ధానికి సోము వీర్రాజు-త్వరలో రాష్ట్ర పర్యటనకు ఏర్పాట్లుఏపీలో వరుసగా చోటు చేసుకుంటున్న ఆలయాలు, విగ్రహాల విధ్వంసంపై మండిపడుతున్న బీజేపీ నేతలు ఈసారి మరో భారీ స్కెచ్లో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు సిద్ధమ… Read More
Fact Check:కోవిడ్ వ్యాక్సిన్ కోసం సీనియర్ సిటిజెన్లు ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలా..?న్యూఢిల్లీ: జనవరి 13 నుంచి దేశవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో పలు అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు … Read More
కరోనావైరస్: భోపాల్లో చెప్పకుండానే మనుషులపై కరోనా వ్యాక్సీన్ ట్రయల్స్...మధ్యప్రదేశ్లోని భోపాల్లో ‘‘పీపుల్స్ హాస్పిటల్’’ అనే ప్రైవేట్ ఆసుపత్రిలో ముందస్తు సమాచారం ఇవ్వకుండానే కరోనా వ్యాక్సీన్ ట్రయల్స్ చేశారనే ఆరోపణలు వినిప… Read More
రిమాండ్ ఖైదీగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు జంగా రాఘవరెడ్డికి కరోనా పాజిటివ్ .. ఎంజీఎం ఆస్పత్రికి తరలింపుజనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఇటీవల ఓ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైల్ లో రిమాండ్ ఖైదీగా ఉన్న జంగా రాఘవరెడ్డి … Read More
భూ కబ్జాలే కాదు నయీమ్ తో సెటిల్ మెంట్లు కూడా .. భద్రకాళి గుడికి రండిబీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పై టిఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ భాస్కర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ చేసిన వ్యాఖ్యలకు బిజెపి నేతలు కౌంటర్ ఇచ్చారు. బిజ… Read More
0 comments:
Post a Comment