వారణాసి : ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానం నుంచి బరిలో దిగుతున్న ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9.30గం.లకు బూత్ స్థాయి కార్యకర్తలతో మోడీ మాట్లాడనున్నా మోడీ... 11గంటలకు కాశీ విశ్వేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి 11.30గం.లకు నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LdVNcK
నేడు ప్రధాని మోడీ నామినేషన్
Related Posts:
కరోనాతో వణుకుతున్న ఎంపీలు, మంత్రులు - పార్లమెంటు సమావేశాలు ముందే ముగింపు ?దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న కరోనా వైరస్ పార్లమెంటు సమావేశాలను వదిలిపెట్టడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, కరోనా మార్గదర్శకాలు పాటిస్తున్నా… Read More
సుమేధ మృతి: తెలంగాణ సర్కార్పై రాములమ్మ ఫైర్.. ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలి..తెలంగాణ ప్రభుత్వపై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రాములమ్మ ఫైరయ్యారు. సుమేధ మృతి ఘటనపై ఒంటికాలిపై లేచారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకా ఎంత మంది బలికావాలని అడ… Read More
చంద్రబాబు చచ్చిన పాము ...జగన్ కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడు : కొడాలి నానీ తీవ్ర వ్యాఖ్యలుచంద్రబాబు పై వ్యక్తిగతంగా దాడి చేయాల్సిన అవసరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కానీ, జగన్మోహన్ రెడ్డికి కానీ లేదని కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబు ఆల… Read More
Drug Mafia: ఫేమస్ డ్యాన్స్ మాస్టర్ డ్రమ్ పగిలిపోయింది, రాత్రి డ్రగ్స్ సేల్స్ బాయ్, ప్రభుదేవా తో !బెంగళూరు/ మంగళూరు/ ముంబాయి: బెంగళూరు డ్రగ్స్ మాఫియా, స్యాండిల్ వుడ్ స్టార్ డ్రగ్స్ లింక్ కేసులో మరో ఫేమస్ డ్యాన్స్ మాస్టర్ డ్రమ్ పగిలిపోయింది. బాలీవుడ… Read More
న్యూయార్క్లో అర్ధరాత్రి కాల్పులు... ఇద్దరు మృతి,14 మందికి గాయాలు...అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. న్యూయార్క్లోని రోచెస్టర్లో ఉన్న పెన్సిల్వేనియా అవెన్యూలో శుక్రవారం(సెప్టెంబర్ 18) అర్ధరాత్రి జరిగిన … Read More
0 comments:
Post a Comment