ఇంటర్ ఫలితాల గందరగోళంతో విద్యార్థులు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు దిగారు. విద్యార్థులకు బాసటగా అటు కాంగ్రెస్, బీజేపీ కూడా ఆందోళన బాట పట్టింది. రాష్ట్ర వ్యాప్త కలెక్టర్ కార్యాలయాల ముట్టడి చేసిన ప్రతిపక్ష పార్టీలు అధికార టీఆర్ఎస్ పై ఫైర్ అయ్యాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LdBcFQ
Friday, April 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment