అరుణాచల్ ప్రదేశ్: ఈశాన్య భారతంలో భూమి కంపించింది. అరుణాచల్ ప్రదేశ్లో బుధవారం తెల్లవారు జామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. తెల్లవారుజామున 1.45 గంటలకు భూమి కపించింది. అరుణాచల్ ప్రదేశ్లో భూకంపం సంభవించడంతో దీని ప్రభావం అస్సాం, చైనా సరిహద్దులు, టిబెట్, మయన్మార్లలో కనిపించింది. అలాంగ్కు ఆగ్నేయ దిశలో 40 కిలోమీటర్ల
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ICDXOB
Wednesday, April 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment