Saturday, April 27, 2019

ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలపై ఉగ్రదాడి: రైళ్లు టార్గెట్: లారీ డ్రైవర్ నుంచి పక్కా సమాచారం

బెంగళూరు: శ్రీలంకలో మారణహోమాన్ని సృష్టించిన అనంతరం- ఇక ఉగ్రవాదుల కన్ను మనదేశంపై పడిందా? ఇక్కడ నెలకొన్న ఎన్నికల వాతావరణాన్ని సొమ్ము చేసుకుని, భీకర దాడులకు కుట్ర పన్నారా? అంటే- అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలు ఉగ్రవాదుల టార్గెట్ లో ఉన్నాయని తేలింది. ఏపీ, తెలంగాణ తమిళనాడు, కర్ణాటక, కేరళ, గోవా, మహారాష్ట్ర,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vpDc32

Related Posts:

0 comments:

Post a Comment