సెలవులు..అందునా శనివారం శ్రీవారి దర్శనం కోసం భక్తులు తిరుమల కొండ మీద బారులు తీరారు. సిఫార్సు లేఖ లను పక్కన పెట్టేసారు. దర్శనం కోసం క్యూ లైన్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో శ్రీవారి దర్శనానికి దాదాపు నాలుగు గంటల పాటు బ్రేక్ ఏర్పడుతోంది. సంప్రోక్షణ కోసం దర్శనం నిలిపివేయాలని టిటిడి నిర్ణయించింది. నేడు మహా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PuTkcu
Saturday, April 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment