సార్వత్రిక ఎన్నికల నాల్గో విడత పోలింగ్ సజావుగా సాగుతోంది. 9 రాష్ట్రాల్లోని 72 నియోజకవర్గాల్లో ప్రజలు ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ఈ దఫా ఎన్నికల్లో 963మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద క్యూ కట్టారు. పలువురు సెలబ్రిటీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. నేడే నాలుగో విడత పోలింగ్.. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్ల క్యూ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DD3rHE
సజావుగా సాగుతున్న నాల్గో విడత పోలింగ్.. ఓటు వేసిన పలువురు ప్రముఖులు
Related Posts:
తెలంగాణలో క్రిస్టమస్ ఆఫర్ మిస్ చేసుకున్న ఆ ఆమ్మెల్యేలు..! ఐనా సంక్రాంతి ఆఫర్ రెడీ..!!తెలంగాణలో అదికార గులాబీ పార్టీకి అత్యదిక మెజారిటీ వచ్చినప్పటికి ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు గాలం వేయడం మాత్రం మానడం లేదు. గులాబీ పార్టీ ముందస్త… Read More
సీబీఐ వర్సెస్ సీబీఐ: కమిటీ నుంచి తప్పుకున్న అలోక్ వర్మ, సిక్రీ పేరు ప్రతిపాదనన్యూఢిల్లీ: అలోక్ వర్మను తిరిగి విధుల్లో చేరాలని, ఆయనను సెలవుపై పంపడం తగదని మంగళవారం తీర్పు చెప్పిన సుప్రీం కోర్టు ధర్మాసనంలో సీజే రంజన్ గొగొయ్ కూడా ఉ… Read More
ఎవరి లెక్కలు వారివి: 2019 ఎన్నికలకు జగన్-పవన్ కళ్యణ్లది ఒక్కటే లెక్క!అమరావతి: 2019 సార్వత్రిక ఎన్నికలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు ఒకేరక… Read More
ఎవరినో కొట్టానని నాపై కేసు పెడతారేమో, పాదయాత్ర అంటే అలా చేయాలి: జగన్పై చంద్రబాబుఅమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర బుధవారం (09-01-2019) శ్రీకాకుళం జిల్లా ఇచ్… Read More
ఎన్టీఆర్ సినిమా రెండో భాగం కోసం బ్రాహ్మణి ఆసక్తి, నందమూరి సుహాసిని ఏం చెప్పారంటే?హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ఎన్టీఆర్ - కథానాయకుడు సినిమాను నారా బ్రాహ్మణి చూశారు. ఈ సినిమాపై ఆమె స్పందించారు. ఈ సినిమా తనకు ఎంతగానో నచ్చ… Read More
0 comments:
Post a Comment