జకార్తా : ప్రజాస్వామ్య పండుగ ప్రాణాలు తీసింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 272 మందిని పొట్టనపెట్టుకుంది. ప్రజాస్వామ్య పండుగేంటి.. ప్రాణాలు తీయడమేంటి అనుకుంటున్నారా? ఇండోనేసియాలో ఇటీవల జరిగిన ఎన్నికల తాలూకు ఫలితమిది. ఓట్ల లెక్కింపు సందర్భంగా 272 మంది కౌంటింగ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1878 మంది అనారోగ్యం పాలయ్యారు. నేడే నాలుగో విడత పోలింగ్.. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్ల క్యూ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WkIGri
ప్రాణాల మీదకు తెచ్చిన ఓట్ల లెక్కింపు.. 272 మృతి.. 1878 మందికి అనారోగ్యం
Related Posts:
5 రాష్ట్రాల్లో కొనసాగుతోన్న పోలింగ్ -కూతుళ్లతో కలిసి ఓటేసిన కమల్ -అస్సాంలో మళ్లీ భూకంపందేశంలో మినీ సంగ్రామంగా భావిస్తోన్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి తమిళనాడు, కేరళ,… Read More
మళ్లీ భారత్-పాక్ స్నేహం- ధోవల్తో పాక్ ఆర్మీఛీఫ్ బజ్వా చర్చలు ? - సైన్యం రివర్స్ఉపఖండంలో దాయాది దేశాలైన భారత్, పాకిస్తాన్ మధ్య దశాబ్దాలుగా సాగుతున్న కోల్డ్ వార్కు తెరదించేందుకు ఇరుదేశాల ప్రభుత్వాలు తెరవెనుక భారీ ప్రయత్నాలే చేస… Read More
తిరుపతి ప్రచారంలోకి చంద్రబాబు- ఎల్లుండి నుంచి 8 రోజుల పాటు- 7 సభలుఏపీలో ప్రతిష్టాత్మకంగా మారిన తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలోకి టీడీపీ అధినేత చంద్రబాబు అడుగుపెట్టనున్నారు. ఇప్పటివరకూ టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మి విజయం క… Read More
తెర మీదికి కోవిడ్ 19 వ్యాక్సిన్ పాస్పోర్ట్: తీవ్ర వ్యతిరేకత:లండన్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా జోరుగా కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల… Read More
షాకింగ్: చిన్నమ్మను చంపేశారు -ఓటరు జాబితా నుంచి శశికళ పేరు తొలగింపు -ఈసీతో సర్కారు కుట్రన్న టీవీవీప్రజాస్వామిక పండుగగా భావించే ఎన్నికల ప్రక్రియలో అక్రమ వ్యవహారాలకూ కొదువుండదు. చాలా సార్లు రాజకీయ పార్టీలు గీత దాటి వ్యవహరిస్తే.. కొన్ని సార్లు ఈసీనే అ… Read More
0 comments:
Post a Comment