Monday, April 29, 2019

ఇక..బాదుడు మొద‌లు : ఏపీఎస్‌ఆర్టీసీ లో ఛార్జీల పెంపు ఖాయం : ప‌్ర‌భుత్వ నిర్ణ‌య‌మే పెండింగ్‌..!

ఏపిలో ఎన్నిక‌లు ముగిసాయి. ఇక ప్ర‌జ‌ల మీద భారం మోపే నిర్ణ‌యాల‌కు రంగం సిద్దం అవుతోంది. తొలుత ఆర్టీసి ఛార్జీలు పెంచేందుకు చ‌ర్య‌లు మొద‌ల‌య్యాయి. ఛార్జీలు పెంచాల‌ని ఏపీఎస్‌ఆర్టీసీ యాజ‌మాన్యం నిర్వహణ వ్యయం పెరిగినందున ఛార్జీలు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సైతం పంపింది. 15 నుంచి 17 శాతం మేర ఛార్జీలు పెంచాలంటూ ఆర్టీసీ యాజ‌మాన్యం ప్ర‌భుత్వాన్ని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UM95Nd

Related Posts:

0 comments:

Post a Comment