హైదరాబాద్ : ప్రతినిత్యం వేలాదిగా తరలివచ్చే నిమ్స్ ఆసుపత్రికి వరుస సెలవులు రావడం.. పేద, మధ్య తరగతి ప్రజలను కలవరపెడుతోంది. ఎలాంటి జబ్బులకైనా వైద్యం తీసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నిమ్స్ హాస్పిటల్ కు రోగులు వస్తుంటారు. అలాంటిది వరుసగా 3 రోజులు ఓపీ సేవలు నిలిచిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ నెల 7వ తేదీ ఆదివారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K5czdQ
Thursday, April 4, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment