Friday, April 5, 2019

అఫ్ఘానిస్థాన్‌లో తెగబడ్డ తాలిబన్లు : ప్రభుత్వ కార్యాలయంలో కాల్పులు, 20 మంది మృతి

కాబూల్ : అప్ఘనిస్తాన్‌లో తాలిబన్లు మరోసారి బీభత్సం సృష్టించారు. భద్రతా సిబ్బంది లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు. పశ్చిమ బాద్గీస్‌లోని మలాల్ ముర్గాబ్‌లో గల ప్రభుత్వ ప్రధాన కార్యాలయంలో తూపాకుల మోత మోగించారు. ఈ నరమేధంలో 20 మంది భద్రతా సిబ్బంది చనిపోయినట్టు అప్ఘానిస్థాన్ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశంమ‌ృతుల్లో కొందరు సైనికులు,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KaHZQ3

Related Posts:

0 comments:

Post a Comment