కాబూల్ : అప్ఘనిస్తాన్లో తాలిబన్లు మరోసారి బీభత్సం సృష్టించారు. భద్రతా సిబ్బంది లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు. పశ్చిమ బాద్గీస్లోని మలాల్ ముర్గాబ్లో గల ప్రభుత్వ ప్రధాన కార్యాలయంలో తూపాకుల మోత మోగించారు. ఈ నరమేధంలో 20 మంది భద్రతా సిబ్బంది చనిపోయినట్టు అప్ఘానిస్థాన్ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశంమృతుల్లో కొందరు సైనికులు,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KaHZQ3
Friday, April 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment