తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల చేసేందుకు తోందరేమీ లేదని స్పష్టం చేశారు బోర్డు అధికారులు, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కోల్డ్ వార్ నేపథ్యంలో పోటి పడి ఒకరి ఒకరు ముందు ఇంటర్ ఫలితాలను ఇచ్చేందుకు హడవిడి పడుతున్నారు అధికారులు,ఇందులో జవాబు పత్రాలను మూల్యంకనం చేసే టీచర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో రోజుకు 30 పేపర్లు మాత్రమే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ur3WOE
ఇంటర్ ఫలితాలు ఇప్పట్లో లేనట్లే : వివరణ ఇచ్చిన ఇంటర్ బోర్డు
Related Posts:
ప్రయాణికురాలీ మొబైల్ ఫోన్ కోసం కక్కుర్తి పడిన రైల్వే ఉద్యోగి.... అడ్డంగా దొరకడంతో చితకబాదిన మహిళతన సెల్ఫోన్ను తస్కరించిన ఓ రైల్వే ఉద్యోగిని ఓ మహిళ నిలదీసింది..తాను తీయలేదని సమాధానం చెప్పిన ఉద్యోగిని తనీఖీలు చేయడంతో జేబులో సెల్ఫోన్ బయటపడింది...… Read More
హైదరాబాద్ నిజాం డబ్బులపై భారత్-పాక్ వివాదం: 70 ఏళ్ల తర్వాత తీర్పు ఇవ్వనున్న లండన్ కోర్టులండన్: ఇంగ్లాండ్ మరియు వేల్స్ హైకోర్టు ఓ చారిత్రాత్మక తీర్పును ఇవ్వనుంది. ఈ కేసులో భారత్ పాకిస్తాన్ దేశాలతో పాటు హైదరాబాదు ఏడవ నిజాంలు ఉన్నారు. ఇంతకీ … Read More
బాలికతో అసభ్య ప్రవర్తన.. అటెండర్కు దేహశుద్దిగోదావరిఖని : పెద్దపల్లి జిల్లాలో అటెండర్ ప్రవర్తించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. గోదావరిఖనిలోని గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాలలో టెంపరరీ అటెండర్గా… Read More
గుర్రంపై మంత్రి రైడ్ .. ఎక్కడో తెలుసా ?అమరావతి : పుర్రెకో బుద్ది .. జిహ్వాకో రుచి ... పెద్దలు సామెతలు ఊరికే చెప్పలేదు. సమాజంలో వివిధ రకాల వ్యక్తుల ఆలోచనలు బట్టే హితోపదేశం చేశారు. సామెత ఓకే … Read More
మానవత్వం మంటగలిసింది : మృతదేహం తరలించేందుకు అంబులెన్స్ నో, భుజాలపై మోసుకెళ్లిన తండ్రిపాట్నా : నిర్లక్ష్యం అంటే చిన్నదవుతుందే ఏమో .. అజాగ్రత్త, ఏమరుపాటు, లెక్కలేని తనం కూడా సరిపోవేమో. ఇప్పటికే హృదయ విదారకర ఘటనలు జరుగుతున్న సిబ్బందిలో మా… Read More
0 comments:
Post a Comment