2009 అసెంబ్లీ నియోకవర్గాల పునర్విభజనలో భాగంగా నాగులుప్పలపాడు, మద్దిపాడు, చీమకుర్తి మండలాలు సంతనూత ల పాడు అసెంబ్లీ నియోజకవర్గంలో చేరాయి. అంతకు ముందు ఉన్న అమ్మనబ్రోలు నియోజకవర్గం లో తొలి ఎమ్మెల్యే గా జాగర్లమూడి చంద్రమౌళి ఒకసారి, సిపిఐ నుండి సింగయ్య గెలిచారు. ఇక, సంతనూతల పాడు నుండి ఆరేటి కోటయ్య, టి చెంచయ్య లు రెండేసి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YUJg0U
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: సంతనూతలపాడు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
Related Posts:
సీఆర్డీఏ బిల్లు రద్దు ఎందుకంటే?: అసెంబ్లీలో మంత్రి బొత్స, రాజధాని రైతులకు వరాలుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం సీఆర్డీఏ రద్దు బిల్లును మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఆర్డీఏను ఎందుకు ఉపసంహరించుకోవాల… Read More
గొంతునొక్కి, అరాచక పాలన: జగన్ సర్కారుపై టీడీపీ ఎంపీ కేశినేని నాని నిప్పులుఅమరావతి: రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని తెలుగుదేశం పార్టీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. అసెంబ్లీ ముట్టడిస్తామని టీడీపీ పిలుపుచ్చిన నేప… Read More
ఉన్నతులకే ఉన్నత ఆలోచనలు: జగన్పై రాపాక పొగడ్తలు: అదంటే చంద్రబాబుకూ ఇష్టమే..!అమరావతి: జనసేన పార్టీ శాసన సభ్యడు రాపాక వరప్రసాద్.. మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికెత్తేశారు. ఆయనపై ప్రశంసల వర్షాన్ని కురిపించార… Read More
కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు: అసెంబ్లీ సాక్షిగా కమ్మ సామాజికవర్గానికి పిలుపు..కమ్మ కులస్తుల్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే సీఎం జగన్ రాజధానిని తరలిస్తున్నారన్న వాదనలో ఒక్కశాతం కూడా నిజం లేదని, చంద్… Read More
తెలంగాణ ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి దారుణం: విద్యార్థులకు కనీస సదుపాయాలు లేవన్న నివేదికహైదరాబాద్: చదువుకునే విద్యార్థులకు ఏ తరగతికి ఆ తరగతి సెపరేట్గా ఉంటే బాగుంటుంది. అయితే తెలంగాణలో సగానికి పైగా ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు వేర్వేర… Read More
0 comments:
Post a Comment