2009 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు లో కొత్తపట్నం మండలం పూర్తిగా చేరింది. ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఇక్కడ నుండి ఒక సారి గెలిచారు. ప్రకాశం పంతులు మరణం తరువాత స్వతంత్ర అభ్యర్ధిగా బివి లక్ష్మీనారాయణ రెండు సార్లు గెలుపొందా రు. కమ్యూనిస్టు యోధులు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TYicdu
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ఒంగోలు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
Related Posts:
రాష్ట్రాలకు బేషరతుగా రూ.2.16 లక్షల కోట్లు - జీఎస్టీ పరిహారం ప్రతిష్టంభనకు తెర: నిర్మలా సీతారామన్గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) పరిహారం కింద రాష్ట్రాలకు ఆదాయ లోటును పూడ్చటం తమ వల్ల కాదంటూ దాదాపు చేతులెత్తేసిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలు ఒ… Read More
దిశ స్ఫూర్తితో దివ్య కేసులో ఏడు రోజులలో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తాం : ఏపి డిజిపి గౌతమ్ సవాంగ్ఏపీలోని విజయవాడలో నిన్న జరిగిన దివ్య తేజస్విని హత్యపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకం చాలా బాధాకరమైన ఘటనగా ఆయన పేర్… Read More
జగన్ లేఖ నేపథ్యంగా మరో ట్విస్ట్- డీజీపీపై హైకోర్టు వ్యాఖ్యల్ని పిల్గా స్వీకరించిన సుప్రీంకోర్టు..ఏపీలో పోలీసు వ్యవస్ధ పనితీరుపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణకు చెందిన ఓ న్యాయవాది గత నెలలో సుప్రీంకోర్టు ఛీఫ్జస్టిస్కు ఫిర్యాదు చేశారు. దీనిపై న… Read More
NEET result 2020: నీట్ ఫలితాలు విడుదల.. ఎలా ఎక్కడ చెక్ చేసుకోవాలంటే..!నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యూజీ 2020) ఫలితాలు విడుదల అయ్యాయి. ఆన్లైన్ ద్వారా ఈ ఫలితాలు విడుదల అయ్యాయి. నీట్ ఫలితాలను అధికారిక వెబ్… Read More
Underworld Don: గ్యాంగ్ వార్, పబ్ యజమాని కాల్చివేత, బ్రిగేడ్ రోడ్డులో కలకలం, రషీద్ గ్యాంగ్ పనే ?బెంగళూరు/ ఉడిపి/ మంగళూరు: గ్యాంగ్ వార్ కారణంగా పబ్ ఓనర్ ను రివాల్వర్ తో కాల్చి చంపేశారు. పబ్ బయట మాట్లాడుతున్న యజమానిపై ప్రత్యర్థి ముఠా పభ్యులు కాల్పు… Read More
0 comments:
Post a Comment