2009 లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా చోడవరం, బుచ్చయ్యపేట, రోలుగుంట మండలాలు పూర్తిగా చోడవరంలో చేరాయి. ప్రస్తుత మంత్రి గంటా శ్రీనివాస రావు 2004 లో ఇక్కడి నుండి టిడిపి అభ్యర్దిగా గెలిచారు. 2009 లో అనకాపల్లి నుండి పోటీ చేసారు. వేచలపు పాలవెల్లి ఇక్కడి నుండి రెండు సార్లు గెలిచారు. ఎర్రునాయుడు మూడుసార్లు, బలిరెడ్డి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YVlaTP
Tuesday, April 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment