పాకిస్తాన్ లో ఉగ్రవాదుల నరమేధం మరోసారి బయటపడింది. పాకిస్థాన్ లోనే బలుచిస్తాన్ లో ఓ బస్సును అడ్డుకున్న ఉగ్రవాదులు 14 మందిని కాల్చి చంపారు. బలుచిస్తాన్ ప్రత్యేకవాద ఉగ్రవాదులు మరోసారి నరమేధానికి దిగారు ,టార్గెట్ చేసి 14 మందిని కాల్చి చంపారు.పాకిస్థాన్ లోని బలుచిస్తాన్ లో లోని గ్వాదర్ లో రోడ్డుపై వెళుతున్న 36
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XqyLRb
14 మంది పౌరులను కాల్పిచంపిన పాక్ ఉగ్రవాదులు
Related Posts:
సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో మొట్టమొదటి మహిళా గూడ్స్ రైల్వే గార్డు మాధవిరైల్వే శాఖలో మహిళలు తమ సత్తా చాటుతున్నారు. అయితే అత్యంత కష్టమైన రైల్వే గార్డ్ గా విధుల నిర్వహణలో నూ మహిళలు మేము సైతం అంటున్నారు. ప్రయాణికులను చేరవేసే … Read More
కారు, బైకుల నిండా మద్యం బాటిళ్లే: 7500 లీటర్ల లిక్కర్ ను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులుశివమొగ్గ: ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. ధన ప్రవాహం ముంచెత్తుతోంది. భారీగా నగదును, వెండి, బంగారు వస్తువలను స్వాధీనం చ… Read More
రాహుల్ గాంధీపై దేశ ద్రోహ కేసు .. ఎందుకంటే ?డిస్పూర్ : జైషే మహ్మద్ సంస్థ అధినేత మసూద్ అజహర్ ను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గౌరవించి సంబోధించడంపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకడుగు ముందేస… Read More
ఉఫ్..ఉఫ్.. సిగరెట్లకు బానిసలౌతున్న యువత..! జోష్ పేరుతో యాష్ అవుతున్న జీవితాలు..!!హైదరాబాద్ :ఈ నగరానికి ఏమైంది.. ఓ వైపు మసి.. మరో వైపు పొగ.. ఎవరూ మాట్లాడరేం.. కాలే బీడీ సిగరెట్ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి.. ఈ నిర్లక్ష్యానికి తప… Read More
'కేసీఆర్ను కలిశాక అది సరైనదేననిపించింది': నిన్న సబిత చేతిలో ఓడిన తీగల.. నేడు కలిశారుహైదరాబాద్: మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన తనయులతో కలిసి బుధవారం ప్రగతి భవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశే… Read More
0 comments:
Post a Comment