కోల్ కతా : దేశంలో పేదరికానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని విమర్శించారు కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పేదల కోసం చేసిందేమి లేదని విమర్శించారు. ఆ పార్టీ విధానాల వల్లే దేశం అభివృద్ధి మందగించిందని మండిపడ్డారు. ఆయన బెంగాల్లోని హావ్డాలో గురువారం ప్రచారం నిర్వహించారు. ఇంకెన్నాళ్లీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IvmA23
Friday, April 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment