టీటీడీ బంగారం తరలింపు వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో 1381 కిలోల బంగారాన్ని అవసరమైన డాక్యుమెంట్లు లేకుండానే తరలించడం అనుమానాలు రేకెత్తించింది. ఈ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం, పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారుల వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బంగారం తరలింపు ప్రక్రియలో లోపాలు నిజమేనని ఏపీ సీఎస్ అంగీకరించడంపై
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GEgZ7r
1381 కిలోల బంగారం విషయంలో టీటీడీ వైఖరిపై మీ కామెంట్ చెప్పండి
Related Posts:
గిచ్చటం, లాఠీ చార్జ్ చెయ్యటం ..15 గంటలు తిప్పటం... పోలీసుల తీరుపై మండిపడిన గల్లాటీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ బెయిల్ పై విడుదల అయిన తరుణంలో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న తుళ్ళూరులో రాజధాని అమరావతి రైతులకు మద్దతుగా శాంతియు… Read More
ఎన్టీఆర్ బాటలో జగన్: శాసనమండలి రద్దు దిశగా: ఈ రాత్రికే ముహూర్తం?: కేబినెట్ అత్యవసర భేటీ..!అమరావతి: ఊహించిందే జరుగుతోంది. శాసన మండలి రద్దు దిశగా జగన్ సర్కార్ వడివడిగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. శాసన మండలిలో తెలుగుదేశం పార్టీకి మెజార… Read More
మండలిలో గందరగోళం..ఉత్కంఠ: రూల్ 71పై చర్చకు టీడీపీ పట్టు: మంత్రుల సీరియస్..!ఏపీ శాసన మండలిలో ఉదయం నుండి ప్రతష్ఠంభన కొనసాగుతూనే ఉంది. మూడు రాజధానులు..సీఆర్డీఏ బిల్లు శాసనసభలో ఆమోదం పొందటంతో..ఈ రోజు మండలిలో ప్రవేశ పెట్టాలని ప్రభ… Read More
ఊహించని ట్విస్ట్తో ఆగిపోయిన పెళ్లి: వరుడు తండ్రి వధువు తల్లి ఏం చేశారంటే..బాబోయ్..!సూరత్: సాధారణంగా పెళ్లి వేడుక క్లైమాక్స్కు వచ్చినప్పుడు ఆపండి అనేది సినిమా కథల్లో చూస్తుంటాం. కానీ నిజజీవితంలో పెళ్లి వేడుక ఇలా విలన్ ఎంట్రీతో ఆగిపోయ… Read More
దేశ చరిత్రలో లేనివిధంగా ‘విద్య’: ప్రత్యేక పథకాలు ప్రకటించిన సీఎం జగన్, వరాలేఅమరావతి: ఎస్సీల కోసం మూడు కార్పొరేషన్లు, ఎస్సీ, ఎస్టీ కమిషన్లు ఏర్పాటు చేసింది తమ ప్రభుత్వమేనని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. టీడీపీ అధినే… Read More
0 comments:
Post a Comment