టీటీడీ బంగారం తరలింపు వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో 1381 కిలోల బంగారాన్ని అవసరమైన డాక్యుమెంట్లు లేకుండానే తరలించడం అనుమానాలు రేకెత్తించింది. ఈ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం, పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారుల వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బంగారం తరలింపు ప్రక్రియలో లోపాలు నిజమేనని ఏపీ సీఎస్ అంగీకరించడంపై
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GEgZ7r
1381 కిలోల బంగారం విషయంలో టీటీడీ వైఖరిపై మీ కామెంట్ చెప్పండి
Related Posts:
Super Star: ఆ రోజు కండెక్టర్ యూనీఫాంలో రజనీకాంత్ ఎలా ఉన్నారో చూడండి, దసరా ఎఫెక్ట్, వైరల్!బెంగళూరు/ చెన్నై: పాత జ్ఞాపకాలు, చిన్ననాటి స్నేహితులు, అలనాటి చేదు నిజాలు, తీపి జ్ఞాపకాలు ప్రతిఒక్కరికీ జీవితాంతం గుర్తుండిపోతాయి. సౌత్ ఇండియా సూపర్ స… Read More
బోర్డర్లో చైనా కొత్త స్ట్రాటజీ... సైన్యం ఉపసంహరణకు కొర్రీలు.. ఆ షరతుకు ఓకె అంటేనే...భారత్-చైనా సరిహద్దు ప్రతిష్టంభనకు ఎప్పుడు తెరపడుతుందో తెలియట్లేదు. ఇప్పటికీ ఇరు దేశాల మధ్య ఏడుసార్లు కార్ప్స్ కమాండర్ స్థాయి సమావేశం జరిగినా ఆశించిన ప… Read More
జగన్పై సునీల్ పోరు అద్భుతం - బట్టలు విప్పేసి రమ్మంటారా? అడ్వైజర్ల అతి వల్లే: రఘురామ ఫైర్ప్రజలను కాపాడుతూ, పేదలకు అండగా ఉంటోందన్న అక్కసుతోనే న్యాయవ్యవస్థపై జగన్ సర్కారు దాడి చేస్తున్నదని, ప్రజలన్నా, ప్రజా ఉద్యమాలన్నా వైసీపీ నేతలకు చులకన భా… Read More
టీఆర్పీ స్కాం: రిపబ్లిక్ టీవీ సీఈఓ, సీఓఓలను ప్రశ్నించిన ముంబై పోలీసులుముంబై: వీక్షకుల సంఖ్యను తారుమారు చేశారనే ఆరోపణలపై ముంబై పోలీసులు సీనియర్ రిపబ్లిక్ టీవీ అధికారులను ప్రశ్నించారు. అంతేగాక, ఆ సంస్థకు చెందిన ఇతర అధికారు… Read More
కవితకు మంత్రుల శుభాకాంక్షల వెల్లువ ... ఎమ్మెల్సీగా రాష్ట్ర రాజకీయాల్లోకి స్వాగతం అంటూనిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కెసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత విజయం సాధించడంపై తెలంగాణ రాష్ట్ర మంత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కవితకు శుభాకాం… Read More
0 comments:
Post a Comment