తెలంగాణా శానససభలో కాంగ్రెసుకు ప్రతిపక్ష హోదాను లేకుండా చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు . అందుకు 13 మంది శాసనసభ్యులు కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లోకి రావాల్సి ఉంటుంది. తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ బాట పట్టారని ప్రచారం జరిగింది. వారిలో ఇద్దరు గులాబీ తీర్ధం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XImQyw
కాంగ్రెస్ నుండి 12 వికెట్లు డౌన్ .. 13వ వికెట్ జగ్గా రెడ్డా ? పైలట్ రోహిత్ రెడ్డా ?
Related Posts:
సాహో ‘బహదూర్’.. మిగ్-27 యుద్ధవిమానాలకు అల్విదా.. పాక్కు వీటిని చూస్తేనే గడగడఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్)లో అత్యంత శక్తిమంతమైనవిగా పేరుపొందిన మిగ్-27 శ్రేణి యుద్ధవిమానాలు శాశ్వతంగా విధుల నుంచి తప్పుకున్నాయి. ఈ యుద్ధవిమానం శుక్ర… Read More
బీటెక్, డిప్లోమా నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్లో భారీగా రిక్రూట్మెంట్ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) భారీగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు తమ అధికారిక వెబ్సైట్లో ప్రకటనను జారీ చేసింది. సంస్థ ఆఫర్ చేసే అప… Read More
ఐఏఎఫ్ హీరో.. మిగ్-27 పవరేంటో తెలుసా?జీవితంలో ఏది లేకున్నా.. ‘మేరే పాస్ మా హై..‘‘ అని గర్వంగా చెప్పుకుంటాడు సినిమా హీరో. రియాలిటీలో భారతవాయుసేన కూడా రొమ్మువిరుచుకుని ఇలాంటి డైలాగే చెబుతుం… Read More
సంక్షేమ పథకాలకు నిధులు ఏం కావాలి..? పోలవరం, సుజల స్రవంతికి లక్షకోట్లు: మంత్రి పేర్ని నానిరాజధాని నిర్మాణం కోసం ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఖర్చుచేశారని, లక్షా 5 కోట్లు ఎప్పుడు వ్యయం చేయాలి, రాజధాని ఎప్పుడు అభివృద్ది చెందాలి అని మంత్రి పేర్ని … Read More
దేశద్రోహులతో కేసీఆర్ మిలాఖత్: తెలంగాణ పోలీసులేమీ తక్కువ తినలేదు: ఎమ్మెల్యే రాజాసింగ్.. !హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖ ఫైర్ బ్రాండ్.. ఎమ్మెల్యే రాజాసింగ్. తాను చెప్పదలచుకున్నది సూటిగా, సుత్తి లేకుండా చెప్పేస్తారు. మొహమాట… Read More
0 comments:
Post a Comment