తెలంగాణా శానససభలో కాంగ్రెసుకు ప్రతిపక్ష హోదాను లేకుండా చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు . అందుకు 13 మంది శాసనసభ్యులు కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లోకి రావాల్సి ఉంటుంది. తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ బాట పట్టారని ప్రచారం జరిగింది. వారిలో ఇద్దరు గులాబీ తీర్ధం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XImQyw
Thursday, April 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment