హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల అనర్హత విషయంలో హైకోర్టు మెట్లెక్కిన కాంగ్రెస్ పార్టీ మరోసారి సీఎల్పీకి సంబంధించి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరబోతోన్న 11 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ను కలిసి సీఎల్పీని టీఆర్ఎస్పీలో విలీనం చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Wgn0g2
మరోసారి అసెంబ్లీని కోర్టుకు లాగుతున్న కాంగ్రెస్ ! ఫిరాయింపులపై పిటిషన్
Related Posts:
ఏపీలో కరోనా వైరస్ స్టేజ్-3 రావొద్దనే సీఎం జగన్ పోరాటం.. ఈటైమ్లో ఉచిత సలహాలు వద్దన్న విజయసాయిదేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు ఆదివారం సాయంత్రానికి 4వేలకు పెరిగాయి. వైరస్ విజృంభిస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందుంది. అక్కడ సుమారు 700 కేసులు నమ… Read More
ఏపీలో కరోనా: సీఎం జగన్ అనూహ్య నిర్ణయం.. ఇప్పటిదాకా ఎవరూ చేయని పని.. లాక్ డౌన్ పొడగింపుపైనా..కరోనా వైరస్ విజృంభణ మొదలైన చాలా కాలందాకా సేఫ్ గా కనిపించిన ఆంధ్రప్రదేశ్లో.. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల తర్వాత సీన్ రివర్స్ అయింది. ఆదివారం కొత్తగా మరో 3… Read More
ఆ 8 మంది మలేషియన్లు.. ఢిల్లీ నుంచి ఎస్కేప్కి ప్లాన్.. చివరికిలా దొరికిపోయారు..కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా చాలా దేశాలు విదేశీ విమాన సర్వీసులను రద్దు చేసి లాక్ డౌన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో చాలా దేశాల్లో విదేశీ… Read More
లాక్ డౌన్ ఎఫెక్ట్ : తెర పైకి 'బేబీ బూమ్'.. 9 నెలల తర్వాత అదే జరుగబోతుందా..?కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా పాటిస్తున్న లాక్ డౌన్ ఎలాంటి పర్యవసానాలకు దారితీయబోతోంది. ఎటూ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం గురించి చాలా దేశాలు ఇ… Read More
కరోనా : సోనియా,కేసీఆర్లకు మోదీ ఫోన్.. ఏం మాట్లాడారు..?కరోనా వైరస్ను కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు దేశం కుల,మత,ప్రాంత,రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకు అనుగుణంగా కేంద్రం కూడా అవసరమైన చర… Read More
0 comments:
Post a Comment