హైదరాబాద్: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు జూనియర్ డాక్టర్లు గురువారం రాత్రి తెలిపారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్తో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. మార్చి 11 లోపు సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో సమ్మెను తాత్కాలికంగా నిలిపేశారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో వైద్యంను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GT8835
చర్చలు సఫలం, జూడాల సమ్మె విరమణ.. తాత్కాలికంగానే, ప్రభుత్వానికి డెడ్లైన్
Related Posts:
ఈవీఎంలను పేల్చేస్తాం : బ్యాంకులకు వదిలిపెట్టం : విశాఖ లో కలకలం..!విశాఖలో ఓ బెదిరింపు మెసేజ్ కలకలం సృష్టించింది. ఈవీఎంలే టార్గెట్గా పేలుళ్లకు పాల్పడతామంటూ వచ్చిన మెసేజ్ ఓ బ్యాంకు మేనేజర్కు రావటంతో అది పోల… Read More
ముందస్తుగా సీట్లు బ్లాక్ చేయడమా..? ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలకు హైకోర్టు మొట్టికాయ..!హైదరాబాద్: ప్రయివేటు కాలేజీల కోటా వ్యవహారం పై హైకోర్ట్ కొరడా ఝుళిపించింది. కన్వీనర్ కోటా, యాజమాన్య కోటా, మాప్ అప్ రౌండ్ కింద సీట్లు భర్తీ చేసేందు… Read More
కోలంబోకు దగ్గరలో మరో బాంబు పేలుడుశ్రీలంక లో నేడు మరో బాంబు పేలిందని లంక పోలీసులు తెలిపారు. రాజధాని కొలంబో కు 40 కిలోమీటర్ల దూరం లో ఉన్న పుగోడా లోని మేజిస్ట్రేట్ కోర్టు వెనకాల ఉన్న ఖాల… Read More
మోడీ వైపు గనక వేలు చూపిస్తే.. కోసి చేతిలో పెడతాం..! బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలుషిమ్లా : లోక్సభ ఎన్నికల వేళ నేతలు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. విచక్షణ లేకుండా ప్రత్యర్థులపై మాటల తూటాలు సంధిస్తున్నారు. ఆ క్రమంలో కొన్ని చోట్ల కేసుల… Read More
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో జేఆర్ఎఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలసెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా జూనియర్ రీసె… Read More
0 comments:
Post a Comment