అమరావతి: మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్రకు జరుగుతున్న అన్యాయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు. అన్ని రంగాల్లో ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలోని పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా విశాఖపట్నంకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NCZ8zD
విశాఖ రైల్వే జోన్పై నవ్వాలో ఏడ్వాలో, థ్యాంక్స్ చెప్పా: చంద్రబాబును కలిసిన కొణతాల
Related Posts:
వీడు వెరైటీ దొంగ.. రాత్రి పడుకుని.. చోరీలకు కొత్త భాష్యం..!హైదరాబాద్ : దొంగతనాలు ఎప్పుడు జరుగుతాయి. చోరాగ్రేసరులు సాధారణంగా ఏ సమయాల్లో రెచ్చిపోతారు. ఇలాంటి ప్రశ్నలు ఏ చిన్న పిల్లోడిని అడిగినా.. ఠక్కుమని రాత్రి… Read More
శవాలను తీసుకెళ్లండి పాకిస్థాన్కు అవకాశం ఇచ్చిన భారత్...!జమ్ము కశ్మీర్లోని కుప్వార జిల్లా సరిహద్దు వెంట కాల్పుల్లో మృతి చెందిన పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ సభ్యుల మృతదేహాలను తీసుకెళ్లేందుకు భారత దేశం, పాకిస్థ… Read More
వెంకయ్య నాయుడు అలా చేసి ఉండకూడదు : స్పికర్ తమ్మినేని సీతారాంఏపికి చెందిన టీడీపీ రాజ్యసభ ఎంపీలను బీజేఎల్పీలో విలీనం చేయడంపై ఏపీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఈనేపథ్యంలోనే ఆయన వెంకయ్య నాయుడుపై కీ… Read More
అమేరికాలో మరోసారి కాల్పులు 9మంది మృతి..16 మందికి గాయాలు...!అమేరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది.టెక్సాస్లోని వాల్మార్ట్లోని కాల్పులు జరిగిన సంఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ఓహియో ప్రాంతంలో మరో దుండగుడు రెచ్… Read More
భీమవరానికి పవన్ కల్యాణ్: ఓటమి తరువాత తొలిసారిగాఏలూరు: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. దీనికోసం ఆయన ఆదివారం మధ్యాహ్నం రాజమహేంద్రవరం విమానాశ్రయా… Read More
0 comments:
Post a Comment